పుంగనూరు పీఈటీల సంఘ అధ్యక్షుడుగా వెంకటేశు
పుంగనూరు ముచ్చట్లు:
జిల్లా పీఈటీల సంఘ అధ్యక్షుడుగా పట్టణానికి చెందిన వెంకటేశు ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. సోమవారం ఈ విషయాన్ని పీఈటీల సంఘ నాయకుడు చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వెంకటేశుకు శాలువకప్పి సన్మానించారు. వెంకటేశు మాట్లాడుతూ పీఈటీల…