Browsing Tag

Vijay Sai Reddy inspected the PM’s visit arrangements

పీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన విజయ్ సాయి రెడ్డి

విశాఖపట్నం ముచ్చట్లు: విశాఖ లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు విజయ సాయి రెడ్డి పర్యటించారు. ఈ నెల 12 న ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లను అయన  పర్యవేక్షించారు. 3 లక్షల మంది తో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని వైసీపీ నిర్ణయించింది. ఆంధ్రా…