చౌడేపల్లి మండలంలో పల్లెబాట కార్యక్రమం -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చౌడేపల్లి ముచ్చట్లు:
చౌడేపల్లి మండలంలో పల్లెబాట కార్యక్రమం చేపట్టిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.మొదటి రోజు మండలం లోని అంకుతోటపల్లి నుండి ప్రారంభించి మొత్తం 40 పల్లెలు పర్యటించిన…