పుంగనూరు నియోజకవర్గం లో ముగిసిన పల్లెబాట కార్యక్రమం -మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
రొంపిచర్ల ముచ్చట్లు:
రొంపిచర్ల లో మూడో రోజు పర్యటన తో పల్లెబాట ను ముగించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .నియోజకవర్గం లో మొత్తం 23 రోజులు పాటు పల్లెబాట కార్యక్రమం చేపట్టి 885 పల్లెలు…