తెలంగాణ లోను వివేకానందరెడ్డికి న్యాయం జరుగదు- మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి
న్యూఢిల్లీ ముచ్చట్లు:
వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ చేసినా అక్కడ కూడా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని మాజీ మంత్రి, బీజేపీ నేత ఆదినారాయణరెడ్డిఅభిప్రాయపడ్డారు. వివేకా కేసు బదిలీపై ఆయన మీడియాతో మాట్లాడారు.…