కేజీఎఫ్ నుంచి తిరుమలకు కాలినడక
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుమలకు పాదయాత్ర వెళ్తున్న సందర్భంగా బెంగళూరు కెజిఫ్ చెందిన 300 మంది భక్తులు స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాక గణనాధుని…