పుంగనూరులో వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ముకు సన్మానం
పుంగనూరు ముచ్చట్లు:
జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్గా నియమితులైన అమ్మును బుధవారం కూరగాయల వ్యాపారులు ఘనంగా సన్మానించారు. సంఘ నాయకులు సర్ధార్ఖాన్, గఫూర్, హైదర్, ఎస్కెపి.ఖాజా, షామీర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. చైర్మన్ అమ్ము ,…