మూడు రాజధానులకు మేం వ్యతిరేకం- కేంద్ర మంత్రి
న్యూ డిల్లీ ముచ్చట్లు:
ఇప్పటి వరకు మూడు రాజధానులపై దోబూచులాడుతున్న కేంద్ర ప్రభుత్వం దాదాపు ఒక స్పష్టతకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. తాజాగా కేంద్ర మంత్రి మురళీధరన్ మూడు రాజధానులపై బీజేపీ వ్యూహాన్ని వెల్లడించారు. ఏపీకి మూడు రాజధానులు…