పుంగనూరులో అర్హులకు సంక్షేమ పథకాలు
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటిలో అర్హులైన పేదలందరికి సంక్షేమ పథకాలు అందించి , ఆదర్శ మున్సిపాలిటిగా నిలుస్తామని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా అన్నారు. శనివారం పట్టణంలోని మేలుపట్లలో కమిషనర్ నరసింహప్రసాద్ ఆధ్వర్యంలో చైర్మన్…