భర్త మోసం చేసాడని భార్య నిరసన
భద్రాద్రి ముచ్చట్లు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ గేటు సమీపంలో బాధితులు వెంకటలక్ష్మి తనని వాసు నాగేంద్ర అనే వ్యక్తి మోసం చేసాడంటు తనకు న్యాయం చేయాలని నిరసనకు దిగింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్న భర్త…