Natyam ad

టీడీపీ ధర్నా

విశాఖపట్నం ముచ్చట్లు:


విశాఖ జిల్లా గాజువాక అగరంపూడి టోల్గేట్ వద్ద ఇదేం కర్మ కార్యక్రమాన్ని టీడీపీ నేతలు నిర్వహించారు. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో టోల్గేట్ కు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం విశాఖ పార్లమెంటు అధ్యక్షులు పల్లా శ్రీనివాస రావు పాల్గొన్నారు.స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అవినీతికి అడ్డాగా మారిందని ఆరోపించారు. తక్షణమే ఈ టోల్ గేట్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.

 

Tags; TDP dharna

Post Midle
Post Midle