కేదార్ నాథ్ లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు
ఉత్తరాఖండ్ ముచ్చట్లు:
కేదార్ నాథ్ లో మంచులో చిక్కుకున్న తెలుగువారు.తీవ్రంగా కురుస్తున్న మంచుతో అందని శ్వాస.కేదార్ నాథ్ యాత్రంలో మొత్తం 150 మంది తెలుగువారు.ప్రతికూల వాతావరణంతో కేదార్ నాథ్ యాత్ర నిలిపివేత.మంచు వర్షంతో తెలుగు యాత్రికుల ఇక్కట్లు.యాత్రికులను గుర్రాలపై తరలిస్తున్న అధికారులు.

Tags:Telugu pilgrims stuck in Kedarnath
