ఖమ్మం ముచ్చట్లు:
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఆళ్లపాడులో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయి శ్రీరామనవమి ఉత్సవాలు గ్రామస్థులు నిర్వహించారు. కల్యాణం అనంతరం ఒక వర్గం ఉత్సవ విగ్రహాలను గుడిలోకి మరో వర్గం అనుమతించలేదు. నిరసనగా విగ్రహాలను గుడి బయట వదిలేసారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. గుడిలోకి విగ్రహాలు తరలించారు.
Tags;