వీడని తల్లి,బిడ్డ మిస్సింగ్ మిస్టరీ
విజయవాడ ముచ్చట్లు:
ఏడు రోజులు గడిచినా తల్లి,బిడ్డ మిస్సింగ్ మిస్టరీ వీడలేదు. తన భార్య, కుమార్తే ఆచూకీ కోసం ఏడు రోజులుగా భర్త కిషోర్ గాలిస్తున్నాడు. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడం లేదంటూ భాదితుడు ఆరోపిస్తున్నాడు. చిత్తురు జిల్లా పాకాల నుండి ఈ నెల 3న మందుల కోసం భార్య శ్రావణి, కుతూరు సోమ్య రెడ్డి గుంటూరు వచ్చి అదృశ్యం అయ్యారని కిషోర్ అంటున్నాడు. భార్య ఫోన్ స్వీఛాఫ్ కావడంతో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానిస్తున్నాడు. తన తమ ఫిర్యాదును రైల్వే పోలీసులు, జీఆర్పీ, స్దానిక పోలీసులు పట్టించుకోకపోవడంతో సిఎం క్యాంపు ఆఫీస్ వద్ద స్పందన లో ఫిర్యాదు చేసాడు.
Tags; The missing mother and child are a mystery