Natyam ad

దొంగలు అరెస్టు

పెనుగొండ  ముచ్చట్లు:

పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ స్టేషన్ పరిధిలో పలు చోరీల కు పాల్పడుతున్న నిందితులను పోలీ సులు అరెష్టు చేశారు.తూర్పు గోదా వరిజిల్లా ముక్కామల గ్రామానికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తి వద్ద నుండి 70 గ్రాముల బంగారం 4 లక్షల విలువచేసే సోత్తును స్వాధీనం చేసు కొన్నారు.చెడు వ్యసనాలకు బానిసై వీళ్లు చోరీలకు బాట పట్టారని,పట్ట పగలు  ఖాళీగా ఉన్నఇళ్ళలోకి చోర బడి చోరీ చేయ్యడంతో వీరిపై ఫిర్యా దు రావడంతో నిఘా పెట్టిన పోలీసు లు అరెష్టు చేశారు.

 

Post Midle

Tags: The thieves were arrested

Post Midle