Date:21/01/2021
కామారెడ్డి ముచ్చట్లు:
కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప నగర్ లో గల అయ్యప్ప ఆలయంలోని మూడు గుళ్లలో చోరీ జరిగింది. ఆలయ ప్రాంగణంలోని శివాలయం, హనుమాన్ ఆలయం ల హుండీలను దుండగులుఎత్తుకెళ్లారు. సీసీ కెమెరాల్లో నలుగురు దొంగలు వచ్చినట్లు నిర్దారణ అయింది. వాచ్ మెన్ అప్రమత్తం కావడంతో అయ్యప్ప హుండీ ని దొంగలించాకుండానే దుండగులు పారిపోయారు. అయితే, ఈ ఘటనలో భారీగా నగదు పోయినట్లు సమాచారం. పోలీసులు విచారిస్తున్నారు.
పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన
Tags: Theft of temple hundis