Natyam ad

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఈ సి ఐ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్, సి ఇ ఓ, ఏపి ముఖేష్ కుమార్ మీనా

తిరుపతి  ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని ఉదయం దర్శించున్న ఈ సి ఐ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్, చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ ఏపీ    ముఖేష్ కుమార్ మీనా, ఈ సి ఐ అధికారి అవినాష్ కుమార్, ఈ.సి.ఐ.ఎల్ సి ఎం డి సంజయ్ చౌదరి. వీరి వెంట తిరుపతి ఆర్ డి ఓ కనక నరసా రెడ్డి, లైజన్ అధికారి ఎస్ డి సి శ్రీనివాసులు మరియు ఇతర అధికారులు ఉన్నారు.

 

Post Midle

Tags: This CI Deputy Election Commissioner Nitesh Vyas, CEO, AP Mukesh Kumar Meena visited Sri Padmavati Ammavari, Tiruchanur.

Post Midle