ఉద్యోగాల పేరుతో టోకరా
గుంటూరు ముచ్చట్లు:
గత తెలుగుదేశం ప్రభుత్వం హాయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి గుంటూరు జిల్లా చిలకలూరిపేట వాస్తవ్యుల వద్ద 3 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై రాత్రి 10 గంటలకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సజ్జా అజయ్ ను చిలకలూరిపేట పోలీసులు అరెస్టు చేసారు. మొత్తం 3 కోట్ల రూపాయలు వసూళ్లు చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మిత్ర బృందంతో కలిపి మొత్తం మూడు కోట్ల రూపాయలు ఉంటుందని బాధితులు ఆరోపంఇచారు.
Tags; Tokara in the name of jobs

