పుంగనూరులో 17 నుంచి గ్రంధాలయాల్లో శిక్షణ తరగతులు
పుంగనూరు ముచ్చట్లు:
ప్రభుత్వాదేశాల మేరకు గ్రంధాలయాలల్లో వేసవి శిక్షణా తరగతులను మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు గ్రంధాలయాధికారి విజయకుమార్ సోమవారం తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు ఉదయం యోగా, స్పోకన్ ఇంగ్లీ ష్, పుస్తక పఠనంపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణా తరగతులలో విద్యార్థులు పాల్గొని శిక్షణ పొందాలన్నారు.
Tags: Training classes at libraries from 17 in Punganur