శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి
తిరుపతి ముచ్చట్లు:
శ్రీవారి దర్శనార్థం శనివారం తిరుమలకు విచ్చేసిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందిస్తున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చిత్రంలో ఈవో ఎవి ధర్మారెడ్డి ఉన్నారు . ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఇంద్రసేనా రెడ్డి తో గడిపిన రోజులను కరుణాకర రెడ్డి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు.

Tags: Tripura Governor Indrasena Reddy who visited Tirumala to see Srivari
