Natyam ad

టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాలి

ఎస్ఎఫ్ఐ అధ్వర్యంలో కోర్టు సెంటర్లో ధర్నా

 

మహబూబాబాద్    ముచ్చట్లు:

Post Midle

టీఎస్పీఎస్సీ నియామక పరీక్ష పత్రాలు లీకేజీ పై సిట్టింగ్ జరిగితో విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోర్ట్ ఆవరణ ముందు దు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సింహాద్రి,పట్టణ నాయకులు ఉపేందర్, రాకేష్,నితిన్,వినోద్, దుద్దేల నవీన్,బబ్బులు,అఖిల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు

Post Midle