Natyam ad

శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న వివిధ ప్రముఖులు

చౌడే పల్లి ముచ్చట్లు:

ఆంధ్ర రాష్ట్రము, చిత్తూరు జిల్లాలో ప్రముఖ శక్తి క్షేత్రంగా విరాజిల్లుతున్న, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానము చైర్మన్ మిద్దింటి శంకర నారాయణ  ఆధ్వర్యంలో గా 25 వ తేదీన హోసూర్ MLA   Y. ప్రకాష్ , హోసూర్ మేయర్  S.A. సత్య , మాజీ MLA  P. మురుగన్ , DMK యూనియన్ సెక్రెటరి  K. నగేష్ Dist Councilor యూనియన్ సెక్రెటరి  K.C. భాగ్య రాజ్ , యూనియన్ ఛైర్మన్  శ్రీనివాస రెడ్డి , డిప్యూటీ మేయర్  C. ఆనందయ్య , జిల్లా మాజీ వైస్ ఛైర్మన్  R. వీర రెడ్డి , DMK టౌన్ సెక్రెటరి (LPF)  R. గోపి , కార్పొరేటర్  V. శ్రీనివాసులు , టొమాటో Anion Merchant  V. హరీష్ , సినీ నటుడు మాజీ రాజ్య సభ సభ్యుడు  M. మోహన్ బాబు  సోదరుడు హేమాద్రి నాయుడు మొదలగు వారు శ్రీ అమ్మవారి దర్శనార్ధము విచ్చేసినారు. వీరికి దేవస్థాన ఛైర్మన్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి, దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొని వారికి తీర్థ ప్రసాదములు అందజేసి శ్రీ అమ్మవారి దర్శన భాగ్యము కల్పించినారు.

Post Midle

 

Tags: Various dignitaries visited Sri Boyakonda Gangamma

Post Midle