పుంగనూరులో 23న వాహనాలు వేలం
పుంగనూరు ముచ్చట్లు:
అక్రమ మధ్యం రవాణాకేసుల్లో పట్టుబడిన వాహనాలను గురువారం వేలం వేయనున్నట్లు ఎస్ఐ మోహన్కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఎస్పీ రిషాంత్రెడ్డి ఆదేశాల మేరకు 19 ద్విచక్ర వాహనాలు, ఒక కారును ఉదయం 10 గంటలకు స్టేషన్ ఆవరణంలో వేలం వేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల వారు రూ.5 వేలు ధరావత్తు చెల్లించి, వేలంలో పాల్గొనాలని తెలిపారు.
Tags: Vehicle auction in Punganur on 23rd