పుంగనూరులో 27న వాహనాలు వేలం-ఎస్ఐ మోహన్కుమార్
పుంగనూరు ముచ్చట్లు:
అక్రమ మధ్యం రవాణాకేసుల్లో పట్టుబడ్డ వాహనాలను ఈనెల 27న పోలీస్స్టేషన్లో ఉదయం 10గంటకు వేలం వేయనున్నట్లు ఎస్ఐ మోహన్కుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వివిధ కేసుల్లో పట్టుబడిన మూడు ద్విచక్రవాహనాలు, ఒక బలోరో జీపును వేలం వేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల వ్యాపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ధరావత్తు చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని కోరారు.
Tags: Vehicle auction on 27th in Punganur-SI Mohankumar

