Natyam ad

ఢిల్లీ వెంకన్న ఆలయం చైర్ పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

ఢిల్లీ ముచ్చట్లు:

 


ఢిల్లీ తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర దేవస్థానం సలహా మండలి చైర్పర్సన్ గా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  ప్రమాణస్వీకారం చేసారు. సోమవారం ఉదయం దేవాలయ మంటపంలో  టీటీడీ చైర్మన్  భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు.

 

Tags: Vemireddy Prashanthi Reddy as the Chairperson of Delhi Venkanna Temple

Post Midle
Post Midle