Natyam ad

గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకొస్తాం-మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు ముచ్చట్లు:

గ్రంథాలయాల పూర్వ వైభవానికి రాష్ట్ర ప్రభుత్వం మనం – మన గ్రంధాలయం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని స్థానిక రేపాల వారి వీధిలో ఉన్న గ్రంథాలయ శాఖలో మనం మన గ్రంథాలయాల కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని గ్రంధాలయాలకు అవసరమైన కంప్యూటర్, ల్యాప్టాప్, పుస్తకాలను రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్  శారదతో కలిసి ఆయా గ్రంథాలయాల సిబ్బందికి  మంత్రి  కాకాణి గోవర్ధన్ రెడ్డి అందజేశారు.

 

Tags: We will bring the former glory to the libraries – Minister Kakani Govardhan Reddy

Post Midle
Post Midle