Natyam ad

మదనపల్లె చేరుకున్న వైయస్ షర్మిల

మదనపల్లె ముచ్చట్లు:

ఏపీ పీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు న్యాయ యాత్రలో భాగంగా మదనపల్లెకు చేరుకున్నారు. బెంగళూరు బస్టాండ్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల పవన్ కుమార్ రెడ్డి, నియోజకవర్గం నాయకులు రెడ్డి సాహెబ్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. వైయస్ షర్మిల ప్రసంగించే బెంగళూరు బస్టాండ్ లో సిపిఐ, సిపిఎం, ఆమ్ఆద్మి, కాంగ్రెస్ ప్రతిజ్ఞతలు అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post Midle

Tags: YS Sharmila reached Madanapalle

Post Midle