Natyam ad

పుంగనూరులో 9,699 ఎకరాలకు వైఎస్సార్‌ భీమా

పుంగనూరు ముచ్చట్లు:

 

వైఎస్సార్‌ భీమా పథకం క్రింద మండలంలోని 9,699 ఎకరాల పంటలకు భీమా క్రింద రూ.3.81 కోట్లు ఖాతాల్లో జమైంది. మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి భీమా నగదును రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు ఏవో సంధ్య తెలిపారు. వ్యవసాయం, ఉధ్యానవన పంటలకు కలిపి ఈ వెహోత్తాన్ని సుమారు నాలుగువేల మంది రైతులకు భీమా అందినట్లు ఆమె తెలిపారు.

 

 

Tags: YSR insurance for 9,699 acres in Punganur

Post Midle
Post Midle