పుంగనూరు జగనన్న కాలనీలలో పనులు వేగ వంతం – కమిషనర్ రసూల్ఖాన్
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని నక్కబండ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న జగనన్నకాలనీలలో మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ రసూల్ఖాన్ తెలిపారు. సోమవారం ఆయన, హౌసింగ్ డీఈ నరసింహాచారి, టీపీఎస్ కిరణ్మయి కలసి కాలనీలను…