వై ఎస్ ఆర్ టీ యు సి జోనల్ ఇంచార్జి ఎన్. రాజారెడ్డి పిలుపు

తిరుపతి ముచ్చట్లు: వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాసనసభ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించుకొని తిరుపతి అభివృద్ధి చేసుకొందామని వై ఎస్ ఆర్ టీ యు సి జోనల్ ఇంచార్జి నారపరెడ్డి రాజారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం ఉదయం తిరుపతి…

పుంగనూరులో న్యాయమూర్తులు బదిలీ

పుంగనూరు ముచ్చట్లు: పట్టణంలోని రెండు కోర్టుల న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు న్యాయమూర్తి కార్తీక్‌, అలాగే అడిషినల్‌ జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టు న్యాయమూర్తి…

పుంగనూరులో తెలుగుదేశం ప్రచారం

పుంగనూరు ముచ్చట్లు: మండలంలోని ఏతూరు, బండ్లపల్లె గ్రామాల్లో తెలుగుదేశం అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి తమ అనుచరులతో ప్రచారం చేపట్టారు. శనివారం ఆయన గ్రామాల్లో పర్యటిస్తూ రానున్న ఎన్నికల్లో రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వేయాలని కోరారు.…

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధురాలు మృతి

బంగారు పాళ్యం ముచ్చట్లు: గుర్తు తెలియని వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు .. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, గుండ్ల కట్టమంచి వద్ద శుక్రవారం రాత్రి 8 గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ…

వైసిపి మేనిఫెస్టో -జగన్

-పాత పథకాల.కొనసాగింపు..విస్తరణ పెన్షన్ లు 3500కు.పెంపు 4 పోర్ట్లు..ఫిషింగ్ హార్బర్ ల పూర్తి అమరావతిముచ్చట్లు: వైఎస్ఆర్ చేయూత( 45 పై బడ్డ వయస్సు ఉన్న మహిళలకు ) 75 వేల నుండి లక్షా యాభై వేలకు పెంపు).వైఎస్ఆర్ కాపు నేస్తం 60 వేల…

అంగట్లో అక్రిడేషన్ …❓ 

అమరావతి ముచ్చట్లు: పత్రిక విలవలు మరిచిపోతున్న పత్రికలు ...❓ ▪️ఎవరి మెప్పు కోసం ఈ రాతలు ...❓ ఎవరి కోసం ఆరాటం ...❓ ▪️ టుడే న్యూస్ పేపర్ ... టు మారో వేస్ట్ పేపర్ ...‼️ ▪️కేసుల్లో ఉంటు జర్నలిజం చేస్తున్న రిపోర్టర్లు ...❓ ▪️…

వృద్ధాప్య పెన్షన్లన్నీ ఇంటి వద్దనే ఇచ్చేలా చర్యలు

అమరావతి  ముచ్చట్లు: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన ఎన్డీఏ కూటమి నేతల బృందం.మే ఒకటవ తేదీ వృద్ధాప్య పెన్షన్లన్నీ ఇంటి వద్దనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ వినతి.దురుద్దేశ పూర్వక కాలయాపనతో ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి జగన్మోహన్…

విజయం మాదే – వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్

సత్యవేడు  ముచ్చట్లు: సత్యవేడు గడ్డపై వైఎస్సార్‌ సీపీ జెండా ఎగరవేసి విజయోత్సవ సభ నిర్వహిస్తానని సత్యవేడు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ‘నూకతోటి రాజేష్’ ధీమా వ్యక్తం చేశారు! శుక్రవారం సత్యవేడు పట్టణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి…

పోలీసులను ఆశ్రయించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ!

విశాఖ ముచ్చట్లు: గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి జైలుశిక్ష.నాడు విచారణ అధికారిగా ఉన్న వీవీ లక్ష్మీనారాయణ.తనను చంపేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందన్న లక్ష్మీనారాయణ.విశాఖ సీపీకి లిఖితపూర్వక ఫిర్యాదు.సీబీఐ మాజీ…

వైఎస్‌ఆర్‌సీపీ మేనిఫెస్టో విడుదల -సీఎంజగన్

తాడేపల్లి ముచ్చట్లు: 2019 ఎన్నికల్లో నవరత్నాల(Navaratnalu 2019) పేరుతో మేనిఫెస్టో రిలీజ్ చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఈసారీ 2024 ఎన్నికల్లో సామాజిక భద్రత పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ మోహన్…