ఏప్రిల్‌ 1 నుండి నడకమార్గాల్లో ప్రయోగాత్మకంగా దివ్యదర్శనం టోకెన్లు

- వేసవి రద్దీ నేపథ్యంలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం - బ్రేక్‌ దర్శనాలకు సిఫారసు లేఖలు తగ్గించాలని విఐపిలకు విజ్ఞప్తి - మీడియా సమావేశంలో టిటిడి ఛైర్మన్‌   వైవి.సుబ్బారెడ్డి తిరుమల ముచ్చట్లు: భక్తుల కోరిక మేరకు ఏప్రిల్‌ 1వ…

స్కిల్డ్ క్రిమినల్ చంద్రబాబు అరెస్ట్ ఖాయం

రెండు స్కాముల్లోనే కూ. 800 కోట్లు దోచిన చంద్రబాబు బీసీల ద్రోహిగా చంద్రబాబు చరిత్రకెక్కారు.. మంత్రి గుమ్మనూరు చంద్రబాబు దేశంలోనే ఓ డర్టీయెస్ట్ పొలిటీషియన్.. మేయర్ బీవై రామయ్య స్కిల్డ్ క్రిమినల్ చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం..…

లాల్ గడి మలక్పేటలో దారుణ హత్య

మేడ్చల్   ముచ్చట్లు: మేడ్చల్ జిల్లా లాల్ గడి మలక్ పేటలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ మధ్య గొడవ హత్యకు దారి తీసింది. నేనే హత్య చేసానని చెప్పి పరరీ అయినా…

తిరుమలలో భక్తుల రవాణా కోసం 10 విద్యుత్‌ ధర్మరథాలు- ప్రారంభించిన టిటిడి ఛైర్మన్‌  వైవి.సుబ్బారెడ్డి

- రూ.18 కోట్లతో బస్సులను విరాళంగా అందించిన మేఘా సంస్థ తిరుమల ముచ్చట్లు: తిరుమలలో భక్తులను ఉచితంగా రవాణా చేసేందుకు 10 నూతన విద్యుత్‌ ధర్మరథాలను టిటిడి ఛైర్మన్‌   వైవి.సుబ్బారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఒలెక్ట్రా సంస్థకు చెందిన…

దంపతుల ఆత్మహత్య

కుత్బుల్లాపూర్   ముచ్చట్లు: సైబరాబాద్ పోలీసు జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని శివ నగర్ లో విషాదం నెలకొంది. పెళ్ళైన రెండేళ్లకే దంపతులిద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ కి చెందిన ట్రాన్స్ జెండర్…

మేఘాంశ్ శ్రీహరి, జి. భవానీ శంకర్, A2 పిక్చర్స్ ప్రొడక్షన్స్ నెం1 ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా?’

హైదరాబాద్ ముచ్చట్లు: గ్రాండ్ గా ప్రారంభంమేఘాంశ్ శ్రీహరి, రియా సచ్‌దేవ ప్రధాన పాత్రలలో నూతన దర్శకుడు జి. భవానీ శంకర్ దర్శకత్వంలో A2 పిక్చర్స్ బ్యానర్ పై సంధ్యా రాణి, స్వరూప రాణి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ బ్రహ్మ ఏంటి ఈ డ్రామా ?’ ఈ…

భర్త దాడిలో భార్యకు తీవ్ర గాయాలు

నందిగామ    ముచ్చట్లు: నందిగామ బీసీ కాలనీలో భార్యపై బీరు సీసాతో భర్త దాడి చేసిన ఘటనలో భార్య శ్రీలక్ష్మి కి తీవ్ర గాయాలు అయ్యాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఆరు నెలల నుంచి ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ఘటనలో గాయపడిన శ్రీలక్ష్మిని…

వడ్లపూడి రైల్వే వేగన్ గేట్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా

గాజువాక     ముచ్చట్లు: గాజువాక వడ్లపూడి రైల్వే వేగన్ వద్ద పెద్ద ఎత్తున కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.. జీవో ప్రకారం వేతనాలు చెల్లించడం లేదని నైపుణ్యానికి తగ్గ జీతం ఇవ్వడం లేదని గాయపడ్డ కార్మికుని కాంట్రాక్టర్…

వరుసగా రెండు రో్జులుపాటు మూలవిరాట్ ను తాకిని సూర్యాకిరణాలు

ఏలూరు   ముచ్చట్లు: పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం జుత్తిగ గ్రామం లోని సుప్రసిద్ద పుణ్యక్షేత్రం శ్రీ ఉమా వాసుకి రవి సోమేశ్వర స్వామి వారి ఆలయం లో వరసుగా 2 రోజులు నుంచి విగ్రహాలను ( మూల విరాట్ ని ) సూర్య కిరణాలు తాకుతున్నాయి.…

పుంగనూరులో ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 29 మంది గైర్హాజరు

పుంగనూరు ముచ్చట్లు: ఇంటర్మీడియట్‌ ద్వీతీయ సంవత్సరం పరీక్షలకు 29 మంది విద్యార్థులు గైర్హజరైయ్యారు. సోమవారం పట్టణంలో మూడు సెంటర్లలో పరీక్షలను పర్యవేక్షణాధికారులు రెడ్డెప్ప, కమలాకర్‌, విజయకుమారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో మూడు…