శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయానికి బస్సు
పుంగనూరు ముచ్చట్లు:
మండలంలోని నెక్కుంది కొండలపై వెలసిన శ్రీ అగస్తీశ్వరస్వామి ఆలయానికి వెళ్లేందుకు భక్తులకు ఆర్టీసి బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సుధాకరయ్య ఆదివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి…