గిరిజన పాఠశాలలో కరోనా కలకలం
రంపచోడవరం ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో కరోన కలకలం రేపింది. పోతవరం, ముసినిగుంట, కొత్తవీధి గిరిజన ఆశ్రమ పాఠశాలలో టెస్టులు చేసేకొద్ది పాజిటివ్ కేసుల సంఖ్య బయట పడుతునన్నాయి. పోతవరం ఆశ్రమ…