చౌడేపల్లె లో విద్యార్థులకు ప్లేట్లు విరాళం
చౌడేపల్లె ముచ్చట్లు:
మండలంలోని ఆమినిగుంట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం ప్లేట్లు విరాళంగా అందజేసినట్లు ఎంఈఓ కేశవరెడ్డి తెలిపారు. ఆమినిగుంటకు చెందిన విశ్రాంత ఎస్ఐ నరసింహులు జ్ఞాపకార్తంగా ఆయన కుమారుడు సీపిఎస్ జిల్లా…