కోటిపల్లి ప్రాజెక్టు లో పడి నలుగురు మృతి
వికారాబాద్ ముచ్చట్లు:
వికారాబాద్ జిల్లా లో విషాదం చోటుచేసుకుంది. కోటిపల్లి ప్రాజెక్టు లో పడి నలుగురు మృతి చెందారు. పూడూరు మండలం మన్నెగూడలో ఒకే కుటుంబానికి చెందిన ఒకే జగదీష్, వెంకటేశ్, లోకేష్, రాజేష్ నలుగురు కలిసి కోటిపల్లి…