అద్దంకి రోడ్డు కు శిలాఫలకం ఆవిష్కరణ చేసిన మద్దిశెట్టి
దర్శి ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా దర్శి లో శుక్రవారం దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నుండి అద్దంకి వెళ్ళు రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం శంకుస్థాపన చేశారు. వేదమంత్రాలు తో పురోహితులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ చే పూజలు…