భీంపూర్ కేజీబీవీలో పుడ్ పాయిజన్..
-32 మంది విద్యార్థులకు అస్వస్థత
ఆదిలాబాద్ ముచ్చట్లు:
జిల్లా కేంద్రంలోని భీంపూర్ కేజీబీవీ పాఠశాలలో వికటించిన అల్పహారం. కలిషిత ఆహారం తిని 32 మంది విద్యార్థుల అస్వస్థత. రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. ఆదిలాబాద్ కేజీబీవీల్లో వరుస ఘటనలు. మూడు రోజుల…