గంగమ్మ వైభవాన్ని దేశవ్యాప్తం చేయాలి- ఎమ్మెల్యే భూమన
గంగమ్మ స్వర కుంభాభిషేకం ఆల్బమ్ ఆవిష్కరణ
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ ప్రశస్థ్యం దేశమంతా తెలిసేలా అమ్మ జాతరను వైభవంగా నిర్వహిద్దామని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి ప్రజలనుద్దేశించి విజ్ఞప్తి చేసారు.…