తిరుమలలో 58,690మందికి శ్రీవారి దర్శనం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వరకు 58,690 మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 20,744 మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ. 3.02కోట్లు లభించిందని…