అదనపు పెన్షన్లు మంజూరు చేయాలి
పుంగనూరు ముచ్చట్లు:
విశ్రాంత ఉద్యోగుల ఖాతాకు జమ కావాల్సిన అదనపు పెన్షన్లను తక్షణమే విడుదల చేయాలని సంఘ అధ్యక్షుడు చెంగారెడ్డి కోరారు. సోమవారం విశ్రాంత ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పీఆర్సీ బకాయిలు వెంటనే…