పది ఫలితాలలో బాష్యం విద్యార్థుల విజయకేతనం
పుంగనూరు ముచ్చట్లు:
పదవ తరగతి ఫలితాలలో పట్టణంలోని బాష్యం పాఠశాల విద్యార్థులు విజయఢంకా మ్రోగించారు. ప్రిన్సిపాల్ సుబ్రమణ్యం మంగళవారం మాట్లాడుతూ పాఠశాలలో దీపికశ్రీ 597, వర్షిత 593 లు అధిక మార్కులు సాధించారన్నారు. 20 మంది…