మూడవ రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించిన సీఎం జగన్
కర్నూలు ముచ్చట్లు:
- మూడవ రోజు కర్నూలు జిల్లా కోడుమూరులో మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించిన సీఎం జగన్. దారిపొడవునా బారులు తీరిన గ్రామస్తులు, బస్సు పైకి ఎక్కి ప్రజాభివందనం చేస్తున్న సీఎం జగన్. భారీ గజమాలతో స్వాగతం పలికిన కోడుమూరు…