Natyam ad

మూడవ రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించిన సీఎం జగన్‌

కర్నూలు ముచ్చట్లు:

– మూడవ రోజు కర్నూలు జిల్లా కోడుమూరులో మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభించిన సీఎం జగన్‌. దారిపొడవునా బారులు తీరిన గ్రామస్తులు, బస్సు పైకి ఎక్కి ప్రజాభివందనం చేస్తున్న సీఎం జగన్‌. భారీ గజమాలతో స్వాగతం పలికిన కోడుమూరు గ్రామస్తులు.

Post Midle

 

Tags:On the third day, CM Jagan started the preparation trip

Post Midle