గిరిజన విద్యార్దినులకు అస్వస్థత
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మండల కేంద్రంలోనీ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు అస్వస్థకు గురి అయ్యారు. విద్యార్థులకు ఇంత జరిగినా ఎవరు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ…