14న కుప్పంలో మాలమహానాడు సభ
పుంగనూరు ముచ్చట్లు:
మాలమహానాడు బహిరంగ సభ ఈనెల 14న కుప్పంలో నిర్వహిస్తున్నట్లు సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్.అశోక్ తెలిపారు. గురువారం ఆయన సంఘ నాయకులతో కలసి మహానాడు బహిరంగ సభ పోస్టర్లను విడుదల చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం…