దుర్ఘటన బాధాకరం-మంత్రి పెద్దిరెడ్డి
చిత్తూరు ముచ్చట్లు:
కందుకూరు ఘటన పై రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. ఘటన పై విచారం వ్యక్తం చేసారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందడం, అనేక మంది గాయ పడడం బాధాకరమని అన్నారు. ఒకపక్కన సొంత…