మద్దతు ధర అడిగితే రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్దే: భట్టి
ఖమ్మం ముచ్చట్లు:
ముదిగొండ మండలం బాణాపురంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారు. నిరుద్యోగులు, పెన్షన్ దారులు, రేషన్ కార్డుల కోసం పీపుల్స్ మార్చ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను దిక్కులేని…