ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉగాది ఆస్థానం, పంచాంగ శ్రవణం నిర్వహించారు. ఈ సందర్భంగా జీయర్ స్వామివారు మూలవర్లకు, ఉత్సవర్లకు వస్త్రసమర్పణ చేశారు.తిరుచానూరు శ్రీ పద్మావతి…