బాధతో ,ఆవేదనతో నిరసన చేస్తున్నాం
హైదరాబాద్ ముచ్చట్లు:
దేశంలో ప్రజాస్వామ్యం పైనా పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది. బాధతో ,ఆవేదనతో నిరసన చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం నాడు ధర్నా చౌక్ లో జరిగిన అఖిలపక్ష నిరసన కార్యక్రమంలో అయన…