ఏనోట విన్న జగనన్న మాటే
పుంగనూరు ముచ్చట్లు:
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారని , ఏనోట విన్న జగనన్నమాటేనని పిఆర్ఆర్ వారియర్స్ డాక్టర్లు శివ , ప్రభాకర్, శరణ్ లు తెలిపారు.…