Natyam ad

“ప్రజా దీవెన” కార్యక్రమంలో పర్యటిస్తున్న ఉప్పాల హారిక .

బంటుమిల్లి  ముచ్చట్లు:

 

బంటుమిల్లి మండలం సాతులూరు గ్రామం ఎన్నికల ప్రచారంలో భాగంగా “ప్రజా దీవెన” కార్యక్రమంలో పాల్గొని  గడపగడపను సందర్శిస్తున్న   కృష్ణా జిల్లా జడ్పీ చైర్ పర్సన్   ఉప్పాల హారిక.”ప్రజా దీవెన” కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి గడప గడపకూ వెళ్లి కరపత్రం పంపిణీ చేస్తూ ప్రతి ఒక్కరిని మర్యాదపూర్వకంగా కలిసి మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి  పెడన నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉప్పాల రాము గారు మరియు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యునిగా సింహాద్రి చంద్రశేఖర్ ని గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post Midle

Tags: Uppala Harika who is touring in “Praja Dievena” program.

Post Midle